• Home » New Delhi 

New Delhi 

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

Central Govt : ఏపీకి రూ.446 కోట్లు

రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం గ్రాంటురూ.446.49 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

China : రోబో కిడ్నాపర్‌

China : రోబో కిడ్నాపర్‌

అర అడుగు ఎత్తున్న అతి తెలివైన చిన్న రోబో ఒకటి.. పక్క దుకాణంలోకి వెళ్లి, తన కృత్రిమ మేధను ఉపయోగించి 12 పెద్ద రోబోల్ని నైస్‌గా కిడ్నాప్‌ చేసింది!

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

10 జన్‌పథ్‌ అంటే అంత ఇష్టమేం లేదు

దేశ రాజధాని ఢిల్లీలోని 10జన్‌పథ్‌ నివాసంలో చాలా కాలం ఉన్నా తనకు ఆ ఇల్లంటే పెద్ద ఇష్టమేమీ లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెప్పారు.

Central Govt : వచ్చే ఏడాది జనగణన

Central Govt : వచ్చే ఏడాది జనగణన

చాలాకాలంగా ఆలస్యమవుతూ వస్తున్న జనగణన ప్రక్రియను కేంద్రం వచ్చే ఏడాది మొదట్లోనే చేపట్టి.. 2026కల్లా జాతీయ జనాభా పట్టికను నవీకరించి, ఆ వివరాలను ప్రజలకు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

వాస్తవాధీన రేఖ వెంబడి సేనలు వెనక్కి!

వాస్తవాధీన రేఖ వెంబడి సేనలు వెనక్కి!

నాలుగేళ్లుగా నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించుతూ సరిహద్దుల్లో గస్తీపై భారత్‌, చైనా మధ్య ఇటీవల కుదిరిన ఒప్పందం అమలు విషయంలో ఇరుదేశాలు కలిసి పని చేస్తున్నాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి..

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ఢిల్లీ పేలుడు వెనక ఖలిస్థానీ మద్దతుదారుల హస్తం

ఢిల్లీలోని సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ వద్ద పేలుడుకు పాల్పడింది తామేనంటూ ఖలిస్థానీ మద్దతుదారుల గ్రూప్‌ ప్రకటించింది.

చైనా గూఢచారి బెలూన్లను కూల్చే సత్తా భారత్‌కు..!

చైనా గూఢచారి బెలూన్లను కూల్చే సత్తా భారత్‌కు..!

ఇతర దేశాలపై నిఘా వేయడానికి చైనా వినియోగిస్తున్న గూఢచారి బెలూన్లను కూల్చడంపై భారత వాయుసేన శిక్షణ పొందినట్లు సమాచారం.

డిజిటల్‌ అరెస్టు ఉత్తదే!

డిజిటల్‌ అరెస్టు ఉత్తదే!

సీబీఐ, పోలీసులు, కస్టమ్స్‌ విభాగం, ఈడీ లేదా జడ్జిలు వీడియో కాల్‌ ద్వారా ఎవరినీ అరెస్టు చేయరని భారత సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ స్పష్టం చేసింది.

భారత్‌కు ముయిజ్జు

భారత్‌కు ముయిజ్జు

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజ్జు ద్వైపాక్షిక చర్చల కోసం తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టారు.

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

New Delhi: ముగిసిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం

ప్రకృతి విపత్తుల కారణంగా.. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా అందడం లేదని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో ఆ యా అంశాలను ప్రచారాస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి